• Home » Mulugu

Mulugu

Miss World 2025: శిల్ప.. సౌందర్యం

Miss World 2025: శిల్ప.. సౌందర్యం

సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు.

Miss World Contestants: వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..

Miss World Contestants: వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..

Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..

Mulugu; శ్రీధర్‌, సందీప్‌ కుటుంబాలను ఆదుకుంటాం

Mulugu; శ్రీధర్‌, సందీప్‌ కుటుంబాలను ఆదుకుంటాం

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి చనిపోయిన కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌.

Maoists: అడవిలో రక్తపుటేరులు

Maoists: అడవిలో రక్తపుటేరులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబిం గ్‌ చేస్తుండగా..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.

Greyhounds jawans: మందుపాతర పేలి  ముగ్గురు జవాన్ల మృతి

Greyhounds jawans: మందుపాతర పేలి ముగ్గురు జవాన్ల మృతి

Greyhounds jawans: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Zilla Parishad Panchayat: సహోద్యోగి నుంచి లంచం డిమాండ్‌

Zilla Parishad Panchayat: సహోద్యోగి నుంచి లంచం డిమాండ్‌

మెడికల్‌ లీవ్‌ సెటిల్‌మెంట్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన ఇద్దరు ములుగు జడ్పీ ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం మొత్తం రూ.60 వేలు కోరగా, రూ.25 వేలు తీసుకునే సమయంలో అరెస్టయ్యారు.

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కలనూతనంగా ఏర్పాటు చేయబోయే బస్టాండ్‌తో నెరవేరనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

NHRC Advisory: గాలివానతో అతలాకుతలం

NHRC Advisory: గాలివానతో అతలాకుతలం

తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి