Home » MS Dhoni
మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించే తలా.. విభిన్న రూపంలో కనిపించాడు. క్రికెట్ కిట్ను పక్కన పెట్టి చెన్నైలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ కమాండోలతో కలిసి షూటింగ్ డ్రిల్స్లో పాల్గొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకనున్నాడా? ఈ ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ధోని రిటైర్మెంట్పై ప్రచారం ఊపకుందున్న నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి తలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది.
చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.
చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్గా ధోని నిలిచాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్లు ఈ విషయంపై స్పందించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అయితే సీఎస్కే ఐకాన్ స్టార్ ఎంఎస్ ధోని తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడా? అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రీఎంట్రీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్లో రోబోతో సరదాగా గడిపాడు.
దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.