Home » Modi Cabinet
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.
దేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లలో భారీ పెంపునకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,000 కొత్త పోస్ట్గ్రాడ్యుయేట్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు..
కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల్ని కాంగ్రెస్ నేత చిదంబరం స్వాగతించారు. 'కానీ చాలా ఆలస్యమైంది' అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాలు, బీహార్ ఎన్నికలు, వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
14 ఏళ్ళ వయసులో ఆర్.ఎస్.ఎస్లో చేరడంతో ప్రారంభమై, గుజరాత్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ప్రస్థానం కొనసాగుతోంది.
కూటమి ప్రభుత్వంలో బీసీలు కీలక భూమిక పోషిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ బీసీల చేతిలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
భారత్ - పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. తక్షణమే ఆ రెండు పనులు చేపట్టండంటూ..
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రూ.10,000 వరకు సంపాదించవచ్చని, అందుకోసం రిజిస్టర్ చేసుకోవాలని ఓ పోస్టులో పేర్కొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మోదీ ప్రభుత్వం కుల గణన చేస్తామంటూ ప్రకటించడం తమ విజయమేనని దేశంలోని విపక్షాలు సంబరపడుతున్నాయి. ఇది ప్రతిపక్షాల అతి పెద్ద విజయంగా సదరు పార్టీలు అభివర్ణిస్తున్నాయి.