Home » Minister Narayana
నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవాలని అన్నారు.
కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలో డయేరియా (అతిసారం) ప్రబలడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ఈ ఘటనపై ఆయన జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించి, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు.
మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు..
శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.
అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా, 2012లో లండన్లో ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించనుంది.