Home » Military
ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్వీడన్కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రక్షణ ఖర్చులు గతేడాది గణనీయంగా పెరిగాయి.
విశాఖపట్నం ఐఎన్ఎ్స సిర్కార్స్ నేవల్ బేస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.
పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడితే.. ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.
ఒకవైపు ఇరాన్తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.
కాలంతీరిన చేతక్, చీతా చాపర్ల స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి ఆర్మీ, ఎయిర్ఫోర్స్
ఈశాన్య ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపులపై భారత సైన్యం సర్జికల్ దాడులకు దిగింది..
మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ వీరజవాన్ మురళీనాయక్ బంజారాల గర్వకారణమని తెలిపారు. ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి సహాయసహకారాలు అందించేందుకు హామీ ఇచ్చారు.
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.
భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పిల్లల దినోత్సవాన్ని మే 13న జరుపుకుంటారు. యుద్ధాలలో తల్లిదండ్రులను కోల్పోయిన 3,500 మంది పిల్లలు, వారి మానసిక వేదనను గుర్తిస్తూ ఈ రోజు జరుపుకుంటారు.
తాజా భారత్–పాక్ యుద్ధంలో డ్రోన్ల వాడకం చరిత్రలోనే అతి ఎక్కువగా కనిపించింది. వాటిని కూల్చడంలో బీఈఎల్ అభివృద్ధి చేసిన డీ4 వ్యవస్థ కీలకంగా నిలిచింది.