Home » Medical News
జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కానింగ్సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒక్కోస్కానింగ్ సెంటర్లో పరీక్షలకు ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తరువాత నిపుణుల వైద్యం అందేలో గా ‘ప్రథమ చికిత్స’ చాలా కీలకం. అలా సరైన సమయం లో ప్రథమ చికిత్స అందక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులోకి వచ్చాయి.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగే పోస్టుమార్టానికి వచ్చిన మృతదేహాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువ. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. మానవత్వంతో వ్యవహరించాల్సిన పోస్టుమార్టం సిబ్బంది రాబందుల్లా డబ్బు కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కూటమి సర్కార్పై వైసీపీ మరో కొత్త దుష్పచారాన్ని మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది.
ఇటీవల డాక్టర్ల సలహా తీసుకోకుండానే చాలామంది చిన్న చిన్న సమస్యలకు మెడికల్ షాపుల్లో నచ్చిన మందులు తెచ్చేసుకుని ఇష్టారీతిన వాడుతున్నారు. పొరపాటున ఇవి వికటిస్తే ప్రాణాలే పోయినా ఆశ్చర్యం లేదు. అయితే, కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంట్లోనే నకిలీ మందులు, నిజమైన మందులకు మధ్య వ్యత్యాసాన్ని ఈజీగా పసిగట్టేయెచ్చు.
వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా భారీగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు వైద్యులు) పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్త పారిజాతమ్మ తీవ్ర అస్వస్థతతో బుధవారం మాదాపూర్ హైటెక్సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు.
డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్గ్రేడేషన్ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్రావు ప్రశ్నించారు.