Home » Medchal
భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు.మాటామాటా పెరిగింది. కారణాలు చిన్నవే అయినా ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త..భార్యపై శానిటైజర్ పోసి..
రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
జిల్లాలోని కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది.
ట్రాఫిక్ పోలీసులపై కౌన్సిలర్ చాపరాజు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
మితి మీరిన వేగానికి తోడు, డ్రైవర్ నిద్రమత్తు అతడు సహా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది...