• Home » Medak

Medak

భర్తను హతమార్చిన భార్య

భర్తను హతమార్చిన భార్య

కుటుంబ కలహాలతో భార్య భర్తను అంతమొందించిన దారుణ ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది.

తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్‌ !

తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్‌ !

తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువని... అవకాశవాదం ఎక్కువని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు.

కల్లు దుకాణం వద్ద ఘర్షణతో ఒకరి మృతి..

కల్లు దుకాణం వద్ద ఘర్షణతో ఒకరి మృతి..

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. కల్లు దుకాణం వద్ద తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. దశరథ్ అనే వ్యక్తికి నలుగురు యువకులతో చిన్న వివాదం వచ్చింది. అయితే..

 ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఇప్పుడంతా ఫాస్ట్‌ కల్చర్‌. బిజీబిజీగా గడిపేవారు, నోటికి రుచిగా ఉంటుందని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

కల్యాణలక్ష్మికి ప్రొటోకాల్‌ గ్రహణం!

కల్యాణలక్ష్మికి ప్రొటోకాల్‌ గ్రహణం!

నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాల్సిన కల్యాణలక్ష్మి పథకం గజ్వేల్‌ డివిజన్‌లో అడుగు ముందుకు పడటం లేదు.

సూర్య @  40 ప్లస్‌

సూర్య @ 40 ప్లస్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చాడు యువకుడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిర‌ణ్‌కు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది.

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్తపై కోపంపై భార్యను చిత్రహింసలకు గురిచేశారు గ్రామస్థులు.

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి