Home » Maoist Encounter
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో ఈనెల 7వ తేదీన నక్సల్స్ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.
ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
ఛత్తీస్గఢ్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు ( Maoist ) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. మార్చి 19 కోళ్లమర్క అడవిలో జరిగిన కాల్పులను బూటక ఎన్కౌంటర్గా అభివర్ణించింది.
National: రాష్ట్రంలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. చనిపోయిన నలుగురు నక్సల్ కమాండర్లపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈరోజు (మంగళవారం) ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
మంగళవారం ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దంతేవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్పై దాడికి తెగబడ్డారు. దీంతో.. పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.
chhattisgarh: మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్ చైతు ఎన్కౌంటర్లో హతమైనట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. గురువారం..
మావోయిస్టు పార్టీ 23వ పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem)