• Home » Maoist Encounter

Maoist Encounter

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌లోని మారేడుబాకలో సోమవారం మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు.

Maoists: అడవిలో రక్తపుటేరులు

Maoists: అడవిలో రక్తపుటేరులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబిం గ్‌ చేస్తుండగా..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..

Maoist Encounter 2025: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆంధ్రా గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Operation Karraguttalu: చిత్తడిగా  కర్రెగుట్టలు

Operation Karraguttalu: చిత్తడిగా కర్రెగుట్టలు

మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్‌కౌంటర్‌ను నిర్వహించాయి.

Bandi Sanjay: మావోయిస్టులతో చర్చల ప్రసక్తేలేదు

Bandi Sanjay: మావోయిస్టులతో చర్చల ప్రసక్తేలేదు

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందేనని, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని అన్నారు.

Bandi Sanjay: తుపాకులు వీడి..పోలీసులకు లొంగిపోండి..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: తుపాకులు వీడి..పోలీసులకు లొంగిపోండి..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: మావోయిస్టులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని గుర్తుచేశారు.

Peace Rally: హత్యాకాండను ఆపండి

Peace Rally: హత్యాకాండను ఆపండి

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, కర్రెగుట్టల నుంచి సాయిధ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలపై హత్యా కాండను ఆపాలని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఐదుగురు మరో ప్రాంతంలో లొంగిపోయారు. ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కూబింగ్‌ చర్యలు కొనసాగిస్తున్నారు

IB Chief: కర్రెగుట్టల్లో ఐబీ చీఫ్‌

IB Chief: కర్రెగుట్టల్లో ఐబీ చీఫ్‌

ఓవైపు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ ఊపందుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి