• Home » Mangalagiri

Mangalagiri

CM Chandrababu: చేనేత కార్మికుల భవితకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu: చేనేత కార్మికుల భవితకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Minister Nara Lokesh: ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతి.. మంత్రి లోకేష్ నూతన సంప్రదాయం

Minister Nara Lokesh: ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతి.. మంత్రి లోకేష్ నూతన సంప్రదాయం

చేనేతల ఆదాయం 30శాతం పెరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

 Nara Lokesh: భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చేనేత ప్రతీక: లోకేష్

Nara Lokesh: భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చేనేత ప్రతీక: లోకేష్

చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని లోకేష్ అభివర్ణించారు.

CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలో పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు

CM Chandrababu: గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవి: సీఎం చంద్రబాబు

గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్

మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికారులకు మంత్రి నారా లోకేష్ వందరోజుల కార్యాచరణ రూపొదించారు.

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్‌ జనరేషన్‌ బైప్లేన్‌ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈవో ప్రొఫెసర్‌ అహంతెం శాంతా సింగ్‌ శనివారం ప్రారంభించారు.

Dean Son Involved: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌

Dean Son Involved: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌

మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో ర్యాగింగ్‌ భూతం రెచ్చిపోయింది. ఓ జూనియర్‌ను సీనియర్‌ వైద్య విద్యార్థులు తీవ్రంగా వేధించారు. దీంతో మనస్థాపం చెందిన బాధిత విద్యార్థి బలవన్మరణానికి ప్రయత్నించాడు

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి