Home » Malkajgiri
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైటెక్ డ్రోన్ పోలీసింగ్ను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సరూర్నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు.. బండి భగీరథ్కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్లో ఓడినా తనను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు.
నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరికి తెగబడింది.
మల్కాజ్గిరిలోని ఓ రెస్టారెంట్లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. బిల్లు కట్టమన్న రెస్టారెంట్ సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. దీంతో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హెచ్సీఏ, మల్కాజ్గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా ఉంది.
రక్త సంబంధం కన్నా పార్టీ సంబంధం ఎంతో గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాషాయ వర్గంలో ఒక కార్యకర్తకు ఆపద వస్తే మిగతా వారందరూ అండగా నిలుస్తారని ఆయన అన్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.