• Home » Malkajgiri

Malkajgiri

సిబ్బంది ‘సర్‌’కి.. పారిశుధ్యం గాలికి

సిబ్బంది ‘సర్‌’కి.. పారిశుధ్యం గాలికి

హైదరాబాద్‌ నగరంలోని ట్రై కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధుల్లోని పలు ప్రాంతాల్లో పది రోజులుగా పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు.

హైదరాబాద్‌ ఈస్ట్‌లో 72 అంతస్తులు..

హైదరాబాద్‌ ఈస్ట్‌లో 72 అంతస్తులు..

హైదరాబాద్‌ మహా నగరంలో ఆకాశాన్ని తాకే హర్మ్యాలు పశ్చిమవైపు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తూర్పు వైపు కూడా అంతకు మించిన స్థాయిలో వస్తున్నాయి.

హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా

హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైటెక్ డ్రోన్ పోలీసింగ్‌ను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు

పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు.. బండి భగీరథ్‌కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు.

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి.

రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్

రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్

తెలంగాణలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరికి తెగబడింది.

బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మడి దాడి

బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మడి దాడి

మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. బిల్లు కట్టమన్న రెస్టారెంట్ సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. దీంతో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

ఐపీఎల్ టికెట్ మాఫియా గుట్టురట్టు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

ఐపీఎల్ టికెట్ మాఫియా గుట్టురట్టు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హెచ్‌‌సీఏ, మల్కాజ్‌గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా ఉంది.

పార్టీ సంబంధం ఎంతో గొప్పది

పార్టీ సంబంధం ఎంతో గొప్పది

రక్త సంబంధం కన్నా పార్టీ సంబంధం ఎంతో గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాషాయ వర్గంలో ఒక కార్యకర్తకు ఆపద వస్తే మిగతా వారందరూ అండగా నిలుస్తారని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి