• Home » Mahatma Gandhi

Mahatma Gandhi

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు.

Modi on Mahatma: 1982లో సినిమా తర్వాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ... కస్సుమన్న కాంగ్రెస్

Modi on Mahatma: 1982లో సినిమా తర్వాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ... కస్సుమన్న కాంగ్రెస్

బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం 'గాంధీ'పై సినిమా వచ్చేంత వరకూ జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ కస్సుమంది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోదీ ధ్వసం చేశారని ప్రతి విమర్శలు చేసింది.

Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య

Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య

రాహుల్ గాంధీని 'భావి మహాత్ముడు'గా ప్రశంసిస్తూనే, గాంధీజీని 'కన్నింగ్' అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

BJP: గాంధీపై వ్యాఖ్యల దుమారం.. ప్రగ్యా ఠాకూర్‌కు నో టికెట్.. ఏమన్నారంటే..?

BJP: గాంధీపై వ్యాఖ్యల దుమారం.. ప్రగ్యా ఠాకూర్‌కు నో టికెట్.. ఏమన్నారంటే..?

భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్‌లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

దేశానికి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం ( షహీద్ దివాస్ ) గా జరుపుకుంటారు.

Israel-Hamas War: పాలస్తీనాకు భారత్ మద్దతు ఉంది.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలి

Israel-Hamas War: పాలస్తీనాకు భారత్ మద్దతు ఉంది.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలి

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్‌లోని పాలస్తీనా రాయబారి అబు అల్‌హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే...

Satyakumar: ఖాదీ బండార్ వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం

Satyakumar: ఖాదీ బండార్ వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం

గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు.

Gandhi Jayanti: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

Gandhi Jayanti: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు.

Gandhi Peace Prize: గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం

Gandhi Peace Prize: గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం

జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్‌ను ఎంపిక చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి