G7 summit :జపాన్ అధ్యక్షుడు కిషిదాను కలిసిన మోదీ...హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2023-05-20T10:41:55+05:30 IST

జి 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ దేశంలోని హిరోషిమా నగరానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను కలిశారు...

G7 summit :జపాన్ అధ్యక్షుడు కిషిదాను కలిసిన మోదీ...హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ
PM Modi meets Japans Kishida

హిరోషిమా (జపాన్): జి 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ దేశంలోని హిరోషిమా నగరానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను కలిశారు.(PM Modi meets Japans Kishida) అనంతరం హిరోషిమా నగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.(Unveiling of Mahatma Gandhi's statue) భారత్-జపాన్ దేశాల మధ్య స్నేహసంబంధాలు, వాణిజ్యం, సంస్కృతి అంశాలపై ఇరు దేశాల ప్రధానమంత్రులు చర్చించారు. జపాన్ దేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ జపనీస్ రచయిత పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకమిని కలిశారు. జపనీస్ పెయింటర్ హిరోకో టకయామాతో కూడా మోదీ భేటీ అయ్యారు.

Updated Date - 2023-05-20T11:52:39+05:30 IST