• Home » Madakasira

Madakasira

DOCUMENT WRITERS: దస్తావేజు లేఖరుల సమస్యలు పరిష్కరించాలి

DOCUMENT WRITERS: దస్తావేజు లేఖరుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు.

MLA MS Raju: డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు..

MLA MS Raju: డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు..

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్‌ డివైస్ లను పంపిణీ చేశారు.

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్‌ డివై్‌సలను పంపిణీ చేశారు.

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గుడిబండ మండలం, ఎస్‌.రాయపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి రాజీనామా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

GANESH : ఘనంగా హిందూ మహాగణపతి శోభాయాత్ర

GANESH : ఘనంగా హిందూ మహాగణపతి శోభాయాత్ర

స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో హిందూ మహాగణపతి సంఘం ఏర్పాటు చేసిన మహాగణపతి శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు.

MLA: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైర్‌.. జగన్‌.. అసలు నీకు సిగ్గుందా..

MLA: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైర్‌.. జగన్‌.. అసలు నీకు సిగ్గుందా..

‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.

PANCHAYAT WORKERS: పారిశుధ్య పనులు చేయలేం

PANCHAYAT WORKERS: పారిశుధ్య పనులు చేయలేం

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు.

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.

MLA MS RAJU: అభివృద్ధి పనులపై విజిలెన్స విచారణ చేయిస్తాం

MLA MS RAJU: అభివృద్ధి పనులపై విజిలెన్స విచారణ చేయిస్తాం

వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్‌స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి