• Home » Madakasira

Madakasira

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

SACHIVALAYAM: సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

SACHIVALAYAM: సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వాటి నిర్వహణను సంబంధిత అఽధికాలరులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 131 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్‌(35) మున్వర్‌ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్‌ నారీసశక్త్‌ పరివార్‌ అభియాస్‌ అనే కార్యక్రమం నిర్వహించారు.

DOCUMENT WRITERS: దస్తావేజు లేఖరుల సమస్యలు పరిష్కరించాలి

DOCUMENT WRITERS: దస్తావేజు లేఖరుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు.

MLA MS Raju: డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు..

MLA MS Raju: డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు..

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్‌ డివైస్ లను పంపిణీ చేశారు.

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్‌ డివై్‌సలను పంపిణీ చేశారు.

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గుడిబండ మండలం, ఎస్‌.రాయపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి రాజీనామా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి