• Home » Liquor rates

Liquor rates

మద్యం పాలసీ రెన్యువల్‌?

మద్యం పాలసీ రెన్యువల్‌?

కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా పాలసీ రెన్యువల్‌పైనే చర్చ సాగుతోంది. రెండేళ్ల కిందట షాపుల పాలసీ తీసుకొచ్చినప్పుడు రూ.1900 కోట్లు దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చింది.

ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు

ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు

ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో పలు కీలక విషయాలను ఈడీ అధికారులు గుర్తించారు.

మద్యం ప్రియులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న ధరలు

మద్యం ప్రియులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న ధరలు

తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం సీసాల పరిమాణాలకు అదనంగా కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.

బీర్‌..చీర్‌.. హైదరాబాద్‏లో పెరిగిన అమ్మకాలు

బీర్‌..చీర్‌.. హైదరాబాద్‏లో పెరిగిన అమ్మకాలు

వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి.

లిక్కర్ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్

లిక్కర్ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.

మందుబాబులకు శుభవార్త..!

మందుబాబులకు శుభవార్త..!

మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది.

తెలంగాణలో ఏరులై పారిన మద్యం.. 3 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు

తెలంగాణలో ఏరులై పారిన మద్యం.. 3 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు

తెలంగాణ మద్యం టెండర్ల పై హైకోర్టు తీర్పు రిజర్వ్

తెలంగాణ మద్యం టెండర్ల పై హైకోర్టు తీర్పు రిజర్వ్

మద్యం టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు ఏఏజీ ఇస్తామని కోర్టుకు తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని కోర్టు పేర్కొంది.

Telangana liquor Shop Tenders:  తెలంగాణలో 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన ఓ మహిళ

Telangana liquor Shop Tenders: తెలంగాణలో 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన ఓ మహిళ

తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. ఈ ఒక్కరోజు 30 వేలతో కలిపి మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి