Home » Liquor rates
తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. ఈ ఒక్కరోజు 30 వేలతో కలిపి మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు..
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గింది. ఈసారి మద్యం దుకాణాలకు ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుల గడువు ముగింపు దశకు వచ్చిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం నాడు మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు..
హైదరాబాద్ కేంద్రంగా కల్తీ మద్యం పెరిగిపోతోంది. ప్రజలకు హాని కలిగించే స్పిరిట్తో కేటుగాళ్లు యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం కేసులో.. ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని సిట్ తేల్చింది.
Liquor Sales: ఏపీలోని అనంతరపురం జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే 92 శాతం అధికమని అధికారులు తెలిపారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, ధరలు తగ్గడమే ఇందుకు కారణమని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) జప్తు చేసింది.
తెలంగాణలో త్వరలో కొత్త వైన్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో వైన్ వినియోగం నానాటికీ పెరుగుతున్నప్పటికీ..