Home » Liquor Lovers
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు, మరణాలపై సీఎం భగవంత్ మాన్ హత్యలుగా పేర్కొనగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.
Amritsar Hooch Tragedy: మద్యం తాగిన కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని అమృత్సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నాణ్యత, బ్రాండ్లు, ధరలపై వినియోగదారుల అభిప్రాయాల కోసం క్యూఆర్ కోడ్ సర్వే ప్రారంభించింది. సర్వేలో వ్యక్తిగత వివరాలు కోరడం వల్ల ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకమైన ముగ్గురు లిక్కర్ బాస్ల కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో సిట్ తనిఖీలు చేస్తున్నా, వారు అజ్ఞాతంలో వెళ్లిపోయారు.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3.5 వేల కోట్ల విలువైన లిక్కర్ స్కాంలో దిలీప్ కీలక పాత్ర పోషించాడు. సిట్ విచారణలో దిలీప్ కమిషన్లు, ఆర్డర్లు, మనీలాండరింగ్లో పాల్గొన్నట్లు వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్లోని మద్యం స్కామ్లో ధనుంజయ్రెడ్డి మరియు కృష్ణమోహన్రెడ్డి కీలక పాత్రధారులు. వీరికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు, విచారణలో వారు కేంద్రగా ఉన్నారు.
ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో పరారీలో ఉన్న కసిరెడ్డి రాజ్ను విచారణకు తీసుకురావాలని ఆయన తండ్రి ఉపేందర్రెడ్డిని సిట్ అధికారులు కోరారు. రాజ్ ఎక్కడున్నాడో తెలియదని ఉపేందర్ సమాధానమిచ్చారు
2024-25లో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి, కానీ విలువలో కేవలం 0.34%నే పెరుగుదల. కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం మరియు ధరల తగ్గింపు వల్ల 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి
Liquor Mixing: మందుబాబులు.. మందులో ఏదీ కలుపుకొన్న.. తాగడం మాత్రం తమ కిం కర్తవ్యమన్నట్లుగా తాగేస్తారు. మరి మందులోకి కూల్ డ్రింక్ కలుపుకొని తాగడం బెటరా? లేకుంటే.. మంచి నీరు కలుపుకొని తాగడం సురక్షితమా? అంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..