Home » Liquor Lovers
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్ల కేటాయింపునకు ఇవాళ (18వ తేదీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11 బార్లు ఉండగా, నూతన పాలసీ ప్రకారం మరో బార్ కల్లుగీత కులానికి చెందిన వారికి కేటాయించనున్నారు.
ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్ల పాలసీ అమలుకు గ్రీన్సిగ్నల్ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకరావడానికి రంగం సిద్ధం చేసింది..! స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పూర్తిచేసే దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది.
ఎలుకులు మద్యం తాగేస్తున్నాయి. సీసాలకు సీసాలు అవి ఖాళీ చేసే స్తున్నాయి. వందలాది సీసాలు ఇలా ఖాళీ అయిపోయాయి. అది కూడా మద్యం సీసాల మూతలు నమిలేసి.. అందులోని మద్యం తాగేశాయి.
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నెలకు రూ.32 వేల వేతనానికి ఓ కాఫీ షాప్లో పనిచేసే ఉద్యోగి.. ఏకంగా రూ.429 కోట్ల మేరకు మద్యం లావాదేవీలు...
మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు దాఖలు చేసిన బెయిల్పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో...
రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల మద్యం ముడుపులు పంచారు? లిక్కర్ స్కామ్లో ఏ-1 రాజ్ కసిరెడ్డి నుంచి ఎన్ని కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు?
ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే రూ.1,906 కోట్లు వచ్చింది.