• Home » Lalu prasad yadav

Lalu prasad yadav

Lalu Family Feud: తేజస్వీకి దురహంకారం తగదు.. రోహిణి ఆచార్యకు మద్దతుగా రబ్రీదేవి సోదరుడు

Lalu Family Feud: తేజస్వీకి దురహంకారం తగదు.. రోహిణి ఆచార్యకు మద్దతుగా రబ్రీదేవి సోదరుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు.

Lalu Family Feud: లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

Lalu Family Feud: లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు.

Lalu Yadav’s Daughter: నాపై చెప్పులతో దాడి చేయబోయారు..!

Lalu Yadav’s Daughter: నాపై చెప్పులతో దాడి చేయబోయారు..!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

తేజస్వి యాదవ్‌కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని భంగ్‌కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు.

Lalu Prasad Yadav: మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా

Lalu Prasad Yadav: మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా

ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతోందని, కూటమి విజయం సాధిస్తుందని లాలూ చెప్పారు. స్థానిక నేతలు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తేజస్వికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు.

Bihar Elections: లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం

Bihar Elections: లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం

'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.

Tejaswi Yadav on IRCTC case: రాజకీయ కక్షతోనే కేసు.. బీజేపీపై పోరాటం ఆగదు

Tejaswi Yadav on IRCTC case: రాజకీయ కక్షతోనే కేసు.. బీజేపీపై పోరాటం ఆగదు

రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్‌లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని తేజస్వి యాదవ్ అన్నారు.

 Bihar Pind Daan  Politics : బీహార్ ఎన్నికల్లో 'పిండ ప్రదానం' పాలిటిక్స్

Bihar Pind Daan Politics : బీహార్ ఎన్నికల్లో 'పిండ ప్రదానం' పాలిటిక్స్

బీహార్‌లో వింత రాజకీయాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ, గయాలో చేయబోతున్న 'పిండ ప్రదానం'.. నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి 'పిండ ప్రదానం' చేయడానికే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Lalu Prasad Land Scam Case: లాలు కేసు విచారణపై స్టేకు సుప్రీం నిరాకరణ

Lalu Prasad Land Scam Case: లాలు కేసు విచారణపై స్టేకు సుప్రీం నిరాకరణ

తనపై ట్రయల్‌ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆర్జేడీ అధినేత..

Lalu Prasad Yada: భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు

Lalu Prasad Yada: భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు

ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్‌ జబల్‌పూర్‌లో గ్రూప్-డి నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. 2004-2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. ఉద్యోగాలకు ప్రతిగా అభ్యర్థులు లాలూ కుటుంబసభ్యులు, సన్నిహితులకు భూములు బదలాయించారని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ఆరోపణగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి