Home » Kuldeep Yadav
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.
భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేకి భారత తుది జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్లోనూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో నిన్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా, కుల్దీప్ మధ్య జరిగిన సరదా వాగ్వాదం అభిమానులను ఆకట్టుకుంది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో మార్చి 14న ఉత్తరాఖండ్లోని ముస్సోరి రిసార్ట్లో కుల్దీప్ వివాహం జరగనుంది.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడిపై వేటు పడనుంది.
భారత్పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.