• Home » Kothapaluku

Kothapaluku

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకునే మార్గాలు మిగిలి ఉన్నాయా?

మోదీ వల.. విపక్షం విలవిల

మోదీ వల.. విపక్షం విలవిల

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.

'జెన్‌ జీ'.. చూస్తోంది జాగ్రత్త!

'జెన్‌ జీ'.. చూస్తోంది జాగ్రత్త!

జెన్‌ జీ– జెన్‌ ఆల్ఫా! ఇప్పుడు కొత్తగా బొద్దింకలు! ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో..

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

ఒళ్లంతా బురద పులుముకున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను పూసుకున్న బురదను ఇతరులకు అంటించాలనుకుంటున్నారు.

మన పొదుపు DNA పోతోంది!

మన పొదుపు DNA పోతోంది!

‘గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రజలంతా పొదుపు పాటించాలి. చమురు వాడకం తగ్గించాలి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు.

మోదీని చూసి నేర్చుకుంటేనే...

మోదీని చూసి నేర్చుకుంటేనే...

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.

లోకేశ్‌ చేతలే జవాబు

లోకేశ్‌ చేతలే జవాబు

తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మూడో తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్టంగా ఉండటం ఆషామాషీ కాదు. ‘నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది’ అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది.

పెదవి విరుపు మొదలైందా?

పెదవి విరుపు మొదలైందా?

‘కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రానిచ్చేదిలే! ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే నా పేరు మార్చుకుంటా!’ ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తాజా ప్రతిజ్ఞ. ‘ఎంత మంది కోరుకున్నా నేను చచ్చేదే లేదు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి గోసపడుతున్నామని ప్రజలు తెలుసుకున్నారు. నేను బరాబర్‌ మళ్లీ అధికారంలోకి వస్తా!’ ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన ప్రతి సవాల్‌.

దక్షిణాదికి ముందుంది ముప్పు!

దక్షిణాదికి ముందుంది ముప్పు!

క్షవరం అయితే గానీ వివరం తెలియదు అని అంటారు. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. వరుస విజయాల రుచి మరిగిన పార్టీలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తప్పటడుగులు...

మావిగన్‌.. మారీచ!

మావిగన్‌.. మారీచ!

‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి’ అని అంటారు. అమరావతిని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి