Home » Kothapaluku
‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్ కేరెక్టర్కు ఒక డైలాగ్ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకొన్నారు.
వాస్తవం మనసుకి ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. కానీ మిథ్యలు, అపోహలు త్వరగా ఆకర్షిస్తాయి. వాస్తవం కన్నా అపోహల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది! ఎందుకంటే వదంతులకు ఉన్నంత ప్రచారం వాస్తవానికి ఉండదు. ఇక్కడ వాస్తవం ఏమంటే గిరిజనులకు కాకతీయులకు మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదని, సమ్మక్క సారక్కలు
‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు...
‘‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు లేవు!’’ – ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసిన నివేదికలో...
తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటు ఏమిటా? అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడిని ముప్పుతిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ...
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అని అంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే జరుగుతోందన్న భావన విస్తృతంగా వ్యాపించింది. న్యాయం ఆయనతో దాగుడు మూతలు...
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ను కలుసుకున్నారు...
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో...