• Home » Kothapaluku

Kothapaluku

కమలంలో కాక్రోచ్ కలవరం!

కమలంలో కాక్రోచ్ కలవరం!

జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా? గతంలో రైతులు నెలల తరబడి ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు ఏమాత్రం...

భయం నీడలో మీడియా!

భయం నీడలో మీడియా!

అప్పుడు తప్పు అన్నవాళ్లు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అప్పుడు ఒప్పు అన్నవాళ్లు ఇప్పుడు తప్పు అంటున్నారు. నాడు అన్నా హజారే ఆమరణ దీక్ష చేయగా నేడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌ దీక్ష చేశారు. అప్పుడు కేంద్రంలో...

ఆదర్శం విడిచి.. అరాచకం వైపు!

ఆదర్శం విడిచి.. అరాచకం వైపు!

నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా? ప్రజలే నాయకుడికి ఆదర్శంగా ఉండాలా? ప్రజలను ముందుండి నడిపించేవాడే నాయకుడు కనుక నాయకుడే ఆదర్శంగా ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...

హే రామ్‌.. హే రావణ్‌.. ఇంత విద్వేషమా?

హే రామ్‌.. హే రావణ్‌.. ఇంత విద్వేషమా?

హే రామ్‌! హే రావణ్‌!... ఇంత విద్వేషాలు అవసరమా? కుల, మత, ప్రాంతాల వారీగా ఏమిటీ విష జ్వాలలు? తెలుగునాట, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎవరి కోసం? విద్వేషపూరిత...

జనం విజ్ఞతకు జగన్‌ పరీక్ష!

జనం విజ్ఞతకు జగన్‌ పరీక్ష!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల విజ్ఞతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. ప్రజల బలహీనతలను ఔపోసనపట్టిన ఆయన, అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు.

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకునే మార్గాలు మిగిలి ఉన్నాయా?

మోదీ వల.. విపక్షం విలవిల

మోదీ వల.. విపక్షం విలవిల

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.

'జెన్‌ జీ'.. చూస్తోంది జాగ్రత్త!

'జెన్‌ జీ'.. చూస్తోంది జాగ్రత్త!

జెన్‌ జీ– జెన్‌ ఆల్ఫా! ఇప్పుడు కొత్తగా బొద్దింకలు! ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో..

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

ఒళ్లంతా బురద పులుముకున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను పూసుకున్న బురదను ఇతరులకు అంటించాలనుకుంటున్నారు.

మన పొదుపు DNA పోతోంది!

మన పొదుపు DNA పోతోంది!

‘గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రజలంతా పొదుపు పాటించాలి. చమురు వాడకం తగ్గించాలి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి