• Home » Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Komatireddy Venkat Reddy: అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

రోడ్డు, భవనాల శాఖలో ఎప్పుడూ లేనివిధంగా పదోన్నతులు, బదిలీలను చేసుకున్నామని.. అధికారులు, ఇంజనీర్లు ఉత్సాహంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

Komatireddy Venkatreddy: ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు  పదోన్నతి

Komatireddy Venkatreddy: ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

రోడ్లు, భవనాల శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖలో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈ)గా ఉన్న 72 మందికి తాజాగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(ఈఈ)గా..

Siddipet: ఏడాదిన్నర కాలంలో  లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

Siddipet: ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

గత ప్రభుత్వ విధ్వంసాలతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని మంత్రులు అన్నారు.

TG GOVT:  హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

TG GOVT: హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

Komatireddy: ప్రజల జీవితాల్లో మార్పుతోనే సంతృప్తి

Komatireddy: ప్రజల జీవితాల్లో మార్పుతోనే సంతృప్తి

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy: నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Komatireddy: నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

రహదారుల, భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 Minister Komatireddy: అధికారులు పనుల్లో వేగం పెంచాలి.. మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు

Minister Komatireddy: అధికారులు పనుల్లో వేగం పెంచాలి.. మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇవాళ(ఆదివారం) ఆర్ అండ్‌ బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy: కవిత లేఖ అంతా ఒక డ్రామా!

Komatireddy: కవిత లేఖ అంతా ఒక డ్రామా!

కేసీఆర్‌కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

Minister Komati Reddy: ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదు

Minister Komati Reddy: ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదు

Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి