Home » Kollu Ravindra
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా: నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.
ప్రభుత్వ విధానాలతో టెన్త్లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర (Ex Minister Kollu Ravindra) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతులను నిలువునా దగా చేస్తున్న
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ... క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తీ కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు.
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition) ఇంకా అత్యంత విషమంగానే ఉంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో (Narayana Hrudayalaya) తారకరత్న చికిత్స పొందుతున్నారు.
కృష్ణా జిల్లా: వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఏపీ సీఎం జగన్ రెడ్డికి బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద రాష్ట్ర ప్రజలపై లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) అన్నారు.