• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్‌ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Kishan Reddy: కాజీపేట ఆర్‌ఎంయూలో ‘మెము’ కోచ్‌ల ఉత్పత్తి

Kishan Reddy: కాజీపేట ఆర్‌ఎంయూలో ‘మెము’ కోచ్‌ల ఉత్పత్తి

కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)లో మెము(మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

తెలంగాణలో 2013-14లో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

BJP: మోదీ నేతృత్వంలో అద్భుత ప్రగతి

BJP: మోదీ నేతృత్వంలో అద్భుత ప్రగతి

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 11 ఏళ్లుగా నీతిమంతమైన, పారదర్శక, సమర్థ పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కిషన్‌రెడ్డి ఫైర్

పేదలకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలవి నాటకాలు

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలవి నాటకాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

కేంద్రం పరిశీలనలో మెట్రో ఫేజ్‌-2 డీపీఆర్‌

కేంద్రం పరిశీలనలో మెట్రో ఫేజ్‌-2 డీపీఆర్‌

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు.

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

కిషన్‌రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌‌ల వల్లే దీనంగా మెడికల్‌ కాలేజీలు

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌‌ల వల్లే దీనంగా మెడికల్‌ కాలేజీలు

తెలంగాణలోని వైద్య కళాశాలల దీనస్థితికి గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raja Singh:  కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేదే తన లక్ష్యమని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ కోరారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి