Home » Karumuri Venkata Nageswara Rao
విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు.
ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతన్నలు రోడ్డున పడ్డారు. ఆదుకోండి మహాప్రభో.. అని ప్రభుత్వం సాయం కోసం వేయికళ్లతో
తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ వర్షాలపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. మంత్రి హరీష్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో హైదరాబాద్లో వర్షాల టాపిక్ వచ్చింది. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్షాల గురించి హైలైట్ చేశారు.
ఢిల్లీ: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswararao) మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిశారు.
జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు.
కొద్దిరోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొందరు మంత్రులకు జగన్ ఇచ్చిన
ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇద్దరు మంత్రులను (AP Ministers) క్లాస్ తీసుకుని సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. (YS Jagan) మరో ముగ్గురు మంత్రులను శభాష్ అని మెచ్చుకున్నారు.