• Home » Karnataka

Karnataka

Radiologist Arrested: రేడియాలజిస్టు పాడు పని.. స్కానింగ్ కోసం వెళ్లిన మహిళపై..

Radiologist Arrested: రేడియాలజిస్టు పాడు పని.. స్కానింగ్ కోసం వెళ్లిన మహిళపై..

ఓ రేడియాలజిస్టు తన పాడు బుద్ధి చూపించాడు. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళపై అఘాయిత్యం చేశాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు.

Bengaluru News: ఢిల్లీ వెళ్లినా.. మార్పులు లేనట్టేనా..

Bengaluru News: ఢిల్లీ వెళ్లినా.. మార్పులు లేనట్టేనా..

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

Sathya sai Gramam: సత్యసాయి గ్రామంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్.. పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

Sathya sai Gramam: సత్యసాయి గ్రామంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్.. పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.

Indias First Zombie: పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..

Indias First Zombie: పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..

మంజునాథ్ జాంబీలా కనిపించటం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు.

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్‌ పేర్కొన్నారు.

Tungabhadra water: జనవరి 10 వరకు తుంగభద్ర నీరు..

Tungabhadra water: జనవరి 10 వరకు తుంగభద్ర నీరు..

తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఐసీసీ కమిటీ చైర్మన్‌ మంత్రి శివరాజ్‌ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

Working Women: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలసరి సెలవుపై కీలక నిర్ణయం

Working Women: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలసరి సెలవుపై కీలక నిర్ణయం

ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు సహించి ఆఫీసు పనిలో నెగ్గుకొస్తోంది నేటి మహిళామణి. తన స్వప్నాన్ని, సమయాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ వర్కింగ్ ఉమెన్ ముందుకు సాగుతున్నారు.. అలాంటి వీళ్లకి ఇప్పుడొక గుడ్ న్యూస్..

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

తుంగభద్ర డ్యామ్‌కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Bengaluru News: తమ్ముడిని హత్య చేసిన అన్న..

Bengaluru News: తమ్ముడిని హత్య చేసిన అన్న..

తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

DK Shiva Kumar: తుంగభద్రలో నీరున్నా కాలువలకు వదలడం సాధ్యం కాదు..

DK Shiva Kumar: తుంగభద్రలో నీరున్నా కాలువలకు వదలడం సాధ్యం కాదు..

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్‌ అన్నారు. కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి