Home » Kalvakuntla kavitha
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్వీ కల్వకుంట కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు పాఠశాలల్లో భోజనం అందించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఉద్యమ స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లిగా మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఈ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందన్నారు.
‘‘పేగులు మెడలో వేసుకుంటా.. నరసింహావతారం ఎత్తుతా అంటున్నావ్.. రేవంత్రెడ్డీ నీకు నిజంగా ధైర్యం ఉంటే.. నాగార్జునసాగర్ వద్ద కేంద్ర బలగాలను వెనక్కిపంపి మననీళ్లు మనకు తీసుకురావాలి’’
కులగణన సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటికీ 70 శాతం ఇళ్లకు స్టిక్కర్లే వేయలేదని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే పూర్తికాలేదని అన్నారు.
అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆమె సమావేశమయ్యా రు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు గురువారం అదానీ అంశంపై స్పందించారు.
సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.