Home » Kalvakuntla Chandrashekar Rao
సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఎదురైన మునుగోడు అగ్నిపరీక్షలో అధికార టీఆర్ఎస్ గెలిచింది. కానీ, ఈ గెలుపు వారు ఊహించిన
సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి (Kalvakuntla Shobha Rani) సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు పండించిన వడ్లను కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి ..
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.
మునుగోడు (Munugode) నియోజకవర్గంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఓటర్ల చేతులపై మెహందీ (కోన్) ద్వారా కమలం పువ్వు గుర్తు వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్ఎస్ (TRS) తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది.
జైపూర్: రాజస్థాన్ లోని అజ్మీర్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు.
కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలతో పాటు మంత్రి కేటీఆర్ (Ktr)కు మహారాష్ట్రలోని సిరొంచా గ్రామానికి చెందిన మేడిగడ్డ ముంపు రైతులు ఉత్తరాలు రాశారు.