Home » KADAPA
Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహంచే మహానాడును ఈ ఏడాది కడప వేదికగా నిర్వహించాలని నిర్ణమయించారు. గతంలో రాజమండ్రి వేదికగా ఈ మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్ని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
CM Chandrababu: రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని అన్నారు. వేంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ను వైఎస్ జగన్ బెదిరింపులకు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లె సీమకు వెలుగు నింపే పండుగ వచ్చింది. గ్రామాలు సుఖశాంతులతో, ధన ధాన్యాలతో శోభిల్లాలని వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్ల కోలాహలం మొదలైంది. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు రోజులు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా కామనూరు గ్రామంలో నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వగ్రామం కామనూరులో ఆయన సోదరుడు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, గ్రామ పెద్దలు, కామనూరు ప్రజల ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు.
నాడు సంక్రాంతి పండుగ వచ్చిం దంటే గ్రామాల్లో సందడి వాతా వరణం నెలకొనేది. ఘనంగా వేడుకల ను నిర్వహించుకునే వారు. కోడిపందే లు, ఎడ్ల పందాలు, రంగు రంగు ముగ్గుల్లో.. గొబ్బెమ్మలు, హరి దాసులు, గంగి రెద్దులు, కొత్త అల్లుళ్లతో సంక్రాం తి పండుగ కళకళలాడేది. పల్లెల్లో గాలి పటాల ఎగురవేత, ఇళ్లల్లో బాలికలు ఏర్పాటు చేసే బొమ్మల కొలువు, ఇంటి ముందు గంగి రెద్దుల నృత్యాలు ఇలా సంక్రాంతి పండుగ వేడుకగా జరిగేది. ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు సంక్రాంతి పండుగ మారిపోయింది.
వైఎస్ అభిషేక్ రెడ్డి (YS Abhishek Reddy) పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో పులివెందుల(Pulivendula)కు వైఎస్ జగన్ చేరుకున్నారు.