Home » Jobs
నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.
మీరు ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీటెక్ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు 1,543 ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో వేలం సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ శాఖతో పాటు పోలీస్ కానిస్టేబుల్, యూనిఫార్మ్ సర్వీస్ కానిస్టేబుల్తో కలిపి మొత్తం 3644 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. తమిళనాడు యూనిఫార్మ్డ్ సర్వీస్ సెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సీసీఎల్ఏలో 217 పోస్టులను రేవంత్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు, 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్ల కోసం..
డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
Rain Allowance: వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చే జీతాల్లో 30 శాతం ప్రయాణ ఖర్చులకే అయిపోతోంది.