Home » Jobs
RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9000 లకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం..
ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు వలన కార్మిక కొరత భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో 2030 నాటికి పలు దేశాల్లో 5 కోట్ల ఉద్యోగాలు కొరత ఉందని ఓ నివేదిక తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేవదాయ శాఖలో 137 ఉద్యోగాలు, 200 వైదిక సిబ్బంది భర్తీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు. 23 ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, నిత్యాన్నదానం విస్తరణకు చర్యలు
10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ISRO Recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్ అర్హతతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసే అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అలర్ట్ అవండి. చివరి తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇస్రో అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
SBI Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం SBI భారీ దేశవ్యాప్తంగా వేలాది పోస్టులలో నియామకాలకు ఒక సువర్ణావకాశం ఉంది. ఈ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18000 నియామకాలను ప్రకటించిందని తెలిపింది.
2017 తర్వాత రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఖాళీల సమస్య పెరిగిపోతున్నట్లు సమాచారమొచ్చింది. యువత ఇటీవలి ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యపై సీరియస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలు ప్రొఫెషనల్, స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి.
రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో పూర్తి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధమయ్యాయి. మే 1న సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా, మరో 40 పార్కులకు శంకుస్థాపన జరగనుంది.
కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.