• Home » JDS

JDS

PM Modi: 14న మంగళూరుకు ప్రధాని మోదీ.. అదేరోజు బెంగళూరు ఉత్తరలో రోడ్‌షో.. మండ్యలో ప్రచారానికి రాహుల్‌..

PM Modi: 14న మంగళూరుకు ప్రధాని మోదీ.. అదేరోజు బెంగళూరు ఉత్తరలో రోడ్‌షో.. మండ్యలో ప్రచారానికి రాహుల్‌..

తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Former CM: ‘కుమార’ విందుకు ఎన్నికల అధికారుల చెక్‌.. తోటలో ఏర్పాటు చేసిన కుర్చీలు, షామియానాల తొలగింపు

Former CM: ‘కుమార’ విందుకు ఎన్నికల అధికారుల చెక్‌.. తోటలో ఏర్పాటు చేసిన కుర్చీలు, షామియానాల తొలగింపు

మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత, మండ్య లోక్‌సభ అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్‌ పెట్టారు.

Loksabha Elections: ‘దక్షిణాదిలో గెలుపే కీలకం’

Loksabha Elections: ‘దక్షిణాదిలో గెలుపే కీలకం’

ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నారు.

Sumalatha: బీజేపీలో చేరుతున్నా.. ఆయనకు మద్దతిస్తున్నా..

Sumalatha: బీజేపీలో చేరుతున్నా.. ఆయనకు మద్దతిస్తున్నా..

కర్ణాటకలోని మండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ( Lok Sabha Elections ) టికెట్ ఆశించి భంగపడిన సుమలత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Amit Shah: పోలింగ్ శాతం పెంచితే విజయం మనదే.. పార్టీ వర్గాలకు అమిత్‌షా పిలుపు

Amit Shah: పోలింగ్ శాతం పెంచితే విజయం మనదే.. పార్టీ వర్గాలకు అమిత్‌షా పిలుపు

పోలింగ్‌ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు.

Karnataka LS Elections: బీజేపీ-జేడీఎస్ మధ్య సీట్లు ఖరారు.. ఎవరెవరికి ఎన్నంటే..?

Karnataka LS Elections: బీజేపీ-జేడీఎస్ మధ్య సీట్లు ఖరారు.. ఎవరెవరికి ఎన్నంటే..?

కర్ణాటకలో పొత్తులతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు అయ్యాయి. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.

BJP state president: తేల్చిచెప్పేశారు.. జేడీఎస్‏తో మా పొత్తు కొనసాగుతుంది..

BJP state president: తేల్చిచెప్పేశారు.. జేడీఎస్‏తో మా పొత్తు కొనసాగుతుంది..

జేడీఎస్‏తో తమ పొత్తు కొనసాగుతుందని, చిన్నచిన్న అపోహలు ఉంటే వాటిని సరిదిద్దుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) ప్రకటించారు.

Sumalata: నటి సుమలత సిట్టింగ్ సీటు గోవిందా.. మండ్య లోక్‌సభ జేడీఎస్‏కే...

Sumalata: నటి సుమలత సిట్టింగ్ సీటు గోవిందా.. మండ్య లోక్‌సభ జేడీఎస్‏కే...

మండ్య లోక్‌సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్‌ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్‌కుమార్‌లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్‌ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది.

Deve Gowda: ‘కుమార’ పోటీపై బీజేపీదే తుది నిర్ణయం..

Deve Gowda: ‘కుమార’ పోటీపై బీజేపీదే తుది నిర్ణయం..

లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.

Lok Sabha Elections: బీజేపీతో సీట్ల షేరింగ్‌లో ఎలాంటి సమస్య లేదు: కుమారస్వామి

Lok Sabha Elections: బీజేపీతో సీట్ల షేరింగ్‌లో ఎలాంటి సమస్య లేదు: కుమారస్వామి

కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్‌పై చర్చలు జరిపామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి