Home » JanaSena Party
AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.
ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి’
Pawan Kalyan: జనసేన నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను....
‘‘ఉద్యోగులపై విజిలెన్స్ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.
ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.
వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.