• Home » JanaSena Party

JanaSena Party

Deputy CM Pawan Kalyan: అసెంబ్లీలో ప్రజా వాణీ వినిపిద్దాం

Deputy CM Pawan Kalyan: అసెంబ్లీలో ప్రజా వాణీ వినిపిద్దాం

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.

ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు: కందుల దుర్గేశ్‌

ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు: కందుల దుర్గేశ్‌

పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించినట్లు మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

: పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

వేడుకలను మార్చి 14వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

Deputy CM Pawan Kalyan:  ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర శనివారం ముగిసింది.

Deputy CM Pawan Kalyan : పళని-తిరుమల

Deputy CM Pawan Kalyan : పళని-తిరుమల

శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒక్కటైన పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు.

AP Deputy CM Pawan : కుమారుడు అకీరాతో కలిసి పవన్ ప్రత్యేక పూజలు..

AP Deputy CM Pawan : కుమారుడు అకీరాతో కలిసి పవన్ ప్రత్యేక పూజలు..

AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

KA Paul : పవన్ కళ్యాణ్ డ్రామాకి చంద్రబాబు మోసపోయారు : కేఏ పాల్

KA Paul : పవన్ కళ్యాణ్ డ్రామాకి చంద్రబాబు మోసపోయారు : కేఏ పాల్

KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.

Naga Babu : అడవిదొంగ పెద్దిరెడ్డిని వదిలేదిలేదు

Naga Babu : అడవిదొంగ పెద్దిరెడ్డిని వదిలేదిలేదు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్‌ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.

Nagababu : వ్యక్తిగత అజెండాలు వదలండి

Nagababu : వ్యక్తిగత అజెండాలు వదలండి

ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి’

తాజా వార్తలు

మరిన్ని చదవండి