• Home » Jagan

Jagan

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..

Gowru Charitha Reddy: కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు.

గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారుల గౌరవాధ్యక్షుడు జగన్‌: నక్కా

గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారుల గౌరవాధ్యక్షుడు జగన్‌: నక్కా

గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం జగన్‌ విధానం అంటూ టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను గంజాయి మాఫియాకు గౌరవాధ్యక్షుడిగా నియమించొచ్చని ఎద్దేవా చేశారు.

Anti Jagan Rally: గో బ్యాక్‌ జగన్‌

Anti Jagan Rally: గో బ్యాక్‌ జగన్‌

తెనాలిలో జగన్‌ పర్యటన సందర్భంగా దళిత సంఘాలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశాయి. రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చిన వైఖరిపై నల్ల బెలూన్లు, కండువాలతో "గో బ్యాక్‌ జగన్‌" అంటూ ఘాటుగా స్పందించారు.

AP Assembly Elections 2024: ఎవరిది వెన్నుపోటు

AP Assembly Elections 2024: ఎవరిది వెన్నుపోటు

వైసీపీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పును ‘వెన్నుపోటు’గా అభివర్ణించడం ప్రజాస్వామ్యానికి అపమానమని విమర్శలు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జరిగిన అట్టడుగులు, నిర్బంధాలపై ప్రజా అసంతృప్తి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఇడుపులపాయలోనే జగన్‌ అక్రమ ఆస్తులు: యనమల

ఇడుపులపాయలోనే జగన్‌ అక్రమ ఆస్తులు: యనమల

జగన్ అక్రమ ఆస్తులు ఇడుపులపాయ బంకర్లలో దాచిపెట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తునిలో టీడీపీ క్యాంప్‌లో మాట్లాడిన ఆయన, జగన్ అవినీతి, కుట్రలపై తీవ్ర విమర్శలు చేశారు.

 Tenali: అన్నీ అబద్ధాలే

Tenali: అన్నీ అబద్ధాలే

జగన్‌ హయాంలో తెనాలిలో రౌడీషీట్లపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వీరి దాడులతో దళితులు, మైనారిటీలు బాధపడుతున్నారని ఆర్టికల్‌ వెల్లడిస్తుంది. జగన్‌ వారి మద్దతు ఇస్తున్నారని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Minister Dola: ఇకనైనా జగన్ కుట్ర పూరిత రాజకీయాలు మానుకోవాలి..

Minister Dola: ఇకనైనా జగన్ కుట్ర పూరిత రాజకీయాలు మానుకోవాలి..

Minister Dola: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వు నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని.. ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

Minister Lokesh: జగన్‌రెడ్డీ... ఉర్సాపై ఆరోపణలు నిరూపించు లేదా క్షమాపణ చెప్పు

Minister Lokesh: జగన్‌రెడ్డీ... ఉర్సాపై ఆరోపణలు నిరూపించు లేదా క్షమాపణ చెప్పు

మంత్రులు లోకేశ్ మాజీ సీఎం జగన్ పై ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపు ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని, తమను రాజీనామా చేస్తామని చెప్పారు.

Minister Anita: తప్పులు చేసిన వారికి కులమేంటి

Minister Anita: తప్పులు చేసిన వారికి కులమేంటి

తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.

CM Chandrababu: అమరావతి విమానాశ్రయానికి  భూసమీకరణ

CM Chandrababu: అమరావతి విమానాశ్రయానికి భూసమీకరణ

అమరావతి రెండో దశలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీలు, క్రీడా నగరానికి కలిపి 10 వేల ఎకరాల భూమి అవసరం ఉందని మంత్రి పి. నారాయణ తెలిపారు. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా 40 వేల ఎకరాలు సేకరించేందుకు రైతుల ఒప్పందాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి