Home » Investments
ఆకర్షణీయమైన స్టాక్స్లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. అప్పట్లో వెయ్యిరూపాయలతో కొన్న ఆ షేర్లు ఇప్పుడు..
సెప్టెంబర్ నెల చివరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ గడువులు, FD సహా పలు ఆఫర్లు ముగియనున్నాయి. ఇవి మీ డబ్బును నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ నెలలో ఎలాంటి ముఖ్యమైన గడువులు ఉన్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి రాబోతుంది. సెప్టెంబర్ 15తో ప్రారంభమయ్యే వారంలో పెట్టుబడిదారుల కోసం ఐదు కొత్త ఐపీఓలు సహా మరో11 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు రెడీ అయ్యాయి.
ఇటీవల కాలంలో అనేక మంది కూడా మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పద్ధతులతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో మెరుగైన లాభాలకు అవకాశం ఉంది. అయితే త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే వ్యాపారులకు రూ. 90 వేల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను ప్రభుత్వం అందించనుంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మనం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, మూడు ముఖ్యమైన ఆప్షన్లు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. షేర్ మార్కెట్, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్. అయితే వీటిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దేనిలో ఎక్కువ వస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త దశ వస్తుంది. ఆ సమయంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించాలంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్ భవిష్యత్తులో సూపర్ రిచ్ దేశాల జాబితాలో చేరనుంది. ఇటీవల నివేదికల ప్రకారం ఈ దేశంలో దాదాపు $3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ విలువ చేసే అరుదైన ఖనిజ సంపద దాగి ఉందట. ఇవి పాకిస్తాన్ దేశ విధానాన్ని మార్చనున్నాయి.