Home » International News
బహవలాపూర్లోని భారీ కాంప్లెక్స్పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.
అమెరికా డాల్లాస్ నగరంలో భారతీయడు చంద్ర నాగమల్లయ్య హత్య ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమాయకుడైన చంద్రపై జరిగిన ఈ దాడి భారతీయ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.
లండన్ నగరంలో జరిగిన రెండు ర్యాలీలు అక్కడి సమస్యలను, ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి. వలసలు, జాత్యాహంకారం వంటి కారణాలతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
చిరిగిన కాగితాన్ని బంక/జిగురు(గ్లూ)తో అతికించినట్టుగా విరిగిన ఎముకను అతికించేందుకు చైనా శాస్త్రవేత్తలు ఓ గ్లూ కనిపెట్టారు. ఇది కేవలం మూడు అంటే మూడు నిమిషాల్లోనే విరిగిన ఎముకను అతికిస్తుందని...
ఒక గ్రూపుగా నాటో దేశాలు చైనాపై విధించే 50 శాతం నుంచి 100 శాతం సుంకాలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియగానే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని, ఈ చర్య యుద్ధం ముగియడానికి గొప్ప సహకారి అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఇప్పటికే అమెరికా విధించిన 50 శాతం సుంకాలతో సతమతమవుతున్న భారత్పై మరో పిడుగు పడనుందా? ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని జీ7 దేశాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
నేపాల్లో కొద్దిరోజులుగా జన్ జీ నిరనసలు ఉవ్వెత్తున ఎగసిపడటం, పెద్దఎత్తున అల్లర్లు, దహనకాండం, హింస చోటుచేసుకోవడం, ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్తో 'జెన్ జెడ్' ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి, కర్మిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ 'జెన్ జెడ్' ప్రతినిధులు డిమాండే చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు.
నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది. దీంతో మంత్రులు వారి కుటుంబాల రక్షణ కోసం నేపాల్ ఆర్మీ అత్యవసర చర్యలు తీసుకుంది. ఆర్మీ హెలికాప్టర్లతో మంత్రులను తాళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.