Home » International News
ఇరాన్ మీద ఏకపక్ష దాడుల్ని ప్రారంభించి ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తదితరుల్ని బలిగొన్న తర్వాత.. ట్రంప్ గత నెల తొలివారంలో ఇరానీయుల్ని ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. ‘కొన్ని తరాలకుగానీ రాని అవకాశం మీకు కల్పిం చాం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్పై జరుగుతున్నభారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్కు చెందిన కొందరు గైడ్లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు.
అన్నట్టుగానే అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యమున్న గల్ఫ్ సంస్థలపై ఇరాన్ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పైకి క్షిపణులు....
జాబిల్లిపై పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి తెరలేపనుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. చందమామపై పరిశోధన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ ప్రయోగం కీలకదశకు చేరుకుంది.
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.
కెనడాలో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది ఇందర్జీత్ సింగ్ గోసాల్ గన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా కోర్టు ఆ ఆరోపణలను కొట్టేసింది. ఈ తీర్పు కారణంగా గోసాల్పై ఉన్న పలు అంక్షలు తొలగిపోతాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.