-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International ABN Andhra Jyothi latest breaking news and live updates on 7th Dec 2025 kjr
-
BREAKING: గోవా అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..
ABN , First Publish Date - Dec 07 , 2025 | 06:07 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 07, 2025 08:05 IST
రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు..
కృష్ణాజిల్లా: గుడివాడ గుడ్లవల్లేరు మండలంలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో వచ్చిన.
ఇందిరా కాలనీకి చెందిన మానస, పామర్రుకు చెందిన అమలేశ్వరి..
పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినట్లు వెల్లడించిన వైద్య అధికారి యశస్విని.
-
Dec 07, 2025 07:25 IST
గోవా అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..
గోవా అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని..
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా..
క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటన.
-
Dec 07, 2025 07:16 IST
రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఫ్యూచర్సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమిట్..
రేపు మధ్యాహ్నం 1:30కి సమ్మిట్ ప్రారంభం..
గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించనున్న గవర్నర్..
రేపు మధ్యాహ్నం 2:30కి సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం..
హాజరుకానున్న 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు..
ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ముగింపు.
-
Dec 07, 2025 07:15 IST
కెనడాలో భూకంపం
కెనడాలో భూకంపం..
భూకంప తీవ్రత 7.0గా నమోదు.
-
Dec 07, 2025 07:09 IST
నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ దగ్గర టీ బీజేపీ ధర్నా..
కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిట నిరసన..
ధర్నాలో పాల్గొననున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.
-
Dec 07, 2025 07:08 IST
నేడు కర్ణాటకకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
నేడు కర్ణాటకకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించనున్న డిప్యూటీ సీఎం.
-
Dec 07, 2025 06:17 IST
ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసులు..
షోకాజ్ నోటీసులు జారీ చేసిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్..
విధి నిర్వహణలో విఫలమవడంతో పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ.
-
Dec 07, 2025 06:07 IST
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్కు జైలు శిక్ష
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్రెడ్డికి జైలు శిక్ష..
జైలు శిక్షతో పాటు, రూ.2 వేలు జరిమానా విధింపు..
తీర్పును 6 వారాల పాటు సస్పెండ్ చేసిన హైకోర్టు..
Botony విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నూకన్న దొరను కొనసాగించాలని కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు ఉత్తర్వులు..
అప్పీల్ చేయకపోయినా, స్టే రాకపోయినా..
ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు లొంగిపోవాలని ఆదేశాలు.