Home » Insurance
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..
రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..
ఆర్టీసీ బస్సు ఎక్కితే సేఫ్ అని అంటారు. కానీ, నేటి ఖానాపూర్ గేట్ మీర్జాగూడ ప్రమాదంలా ఏదైనా జరిగితే? ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు! టికెట్లో రూ.1 'సేఫ్టీ సెస్' కడుతున్నా.. అది బీమా కాదు. కేవలం ఎక్స్-గ్రాషియా ఫండ్
పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
తాడేపల్లిగూడెంకి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు చంద్రన్న బీమా ఉంది. కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆన్లైన్ చేయించారు.
దేశంలో బీమా వ్యవస్థను మరింత పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో IRDAI కొత్తగా బీమా సుగమ్ (Bima Sugam) పోర్టల్ను ప్రకటించింది. దీనిని ఎందుకు ప్రకటించారు, ఇది ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
మనం ఏళ్ల తరబడి బీమా ప్రీమియంలు కడతాం. కష్ట కాలంలో ఆసరాగా ఉంటుందని భారీ బీమా కవర్ తీసుకుంటాం. కానీ, నిజంగా అవసరం వచ్చినప్పుడు బీమా కంపెనీ మనల్ని మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు.
మీరు ఎప్పుడైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు మొదట్లో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏడాది, రెండేళ్లు గడిచాక ఆ ప్రీమియం ఒక్కసారిగా పైపైకి చేరుతుంది. దీనిపై IRDAI కొత్త రూల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది.