Home » Insurance
ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్డీఐని అనుమతిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు గతేడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడిదారుల కోసం రెండు సరికొత్త వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్లను ప్రవేశపెట్టింది. ఇవి దీర్ఘకాలిక సంపద సృష్టి, పదవీ విరమణ ప్రణాళిక తోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాయి.
పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్మార్క్ ఇండెక్స్ ఫండ్ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.
గతేడాది అహ్మదాబాద్లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇన్స్యూరెన్స్ (బీమా) అనేది కష్టకాలంలో ఆదుకునే అత్యంత శక్తివంతమైన సాధనం. అయితే, ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ బీమానే కాకుండా మనం ఎన్నో ఇన్స్యూరెన్స్ పాలసీలను బ్యాంకులు, క్రెడిట్ కార్డులకు అనుసంధానంగా కూడా తీసుకుంటూ ఉంటాం. వీటి గురించి మర్చిపోతుంటాం. అందుకే eIA ఖాతా ఫ్రీగా ఓపెన్ చేసుకుని ఒకే చోట చేర్చుకోండి.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..
రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..
ఆర్టీసీ బస్సు ఎక్కితే సేఫ్ అని అంటారు. కానీ, నేటి ఖానాపూర్ గేట్ మీర్జాగూడ ప్రమాదంలా ఏదైనా జరిగితే? ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు! టికెట్లో రూ.1 'సేఫ్టీ సెస్' కడుతున్నా.. అది బీమా కాదు. కేవలం ఎక్స్-గ్రాషియా ఫండ్
పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
తాడేపల్లిగూడెంకి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు చంద్రన్న బీమా ఉంది. కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆన్లైన్ చేయించారు.