Home » Indonesia
: విహారంలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి పర్యటనకు వెళ్లిన భార్య ఫొటోల మీద ఉన్న క్రేజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది.
ఎన్నో అద్భుతాలు, అందాలతో నిండిన ఈ ప్రకృతిలో ఇప్పటికీ మనిషికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు మనిషికి ఆహ్దాదంతో పాటూ మనశ్శాంతిని కూడా అందిస్తుంటాయి. నిత్యం అలాంటి ప్రదేశాల్లో గడపాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి..
బిడ్డకు జన్మనివ్వడమనేది.. మహిళకు పునర్జన్మ వంటిది. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తన ప్రాణం పోయినా పర్లేదు తన బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటుంది. తన పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణం అడ్డు పెట్టి అయినా వారిని కాపాడుకుంటుంది. అయితే ...
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ధృవీకరించింది.
ఇండోనేషియాలో ఒక ఘోర విపత్తు సంభవించింది. అక్కడి మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో.. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన పర్వతారోహకుల్లో 13 మంది మృతి చెందారు. ఇంకా 10 మంది ఆచూకీ గల్లంతైంది.
ఒడిశాలోని పారాదీప్ పోర్ట్లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.
రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో స్థలాభావ సమస్య తలెత్తుతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మంది తక్కువ స్థలంలోనే ఎక్కువ అంతస్తులు వచ్చేలా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే...
స్మోకింగ్ బేబీ అనే పేరు తెలియని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదు. 11 ఏళ్ల కిందటే ఈ పేరు నెట్టింట ఎంతో ఫేమస్ అయింది. రెండేళ్ల వయసున్న ఓ బుడ్డోడు పెద్దవాళ్ల తరహాలో నోట్లో సిగరెట్ పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీల్చడం చూసి అప్పట్లో...
కొన్నిసార్లు కొన్ని ఘటనలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పలు రకాల ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు..
సరిహద్దుల్లోని దేశాల భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ మ్యాపును విడుదల చేసిన చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుక్కలు చూపించారు. జకార్తాలో జరిగిన రెండు సమావేశాల్లో విస్పష్టమైన సందేశాన్ని పంపించారు.