Home » Indonesia
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.
బాలిలో పర్యటించడానికి వెళ్లిన నలుగురు టూరిస్టులు పాడు బుద్ధి చూపించారు. హోటల్ గదిలోని వస్తువుల్ని దోచేసి పారిపోవడానికి ప్రయత్నించారు. హోటల్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద సంఖ్యలో వస్తువులు బయటపడ్డాయి.
ఇండోనేషియాలోని మొలుక్కా సముద్ర తీర ప్రాంతంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. సముద్ర మట్టాల్లో మార్పులు రావడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
గురువారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో సముద్రం అడుగున భూమి కంపించింది.
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటోంది. సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇండోనేషియా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యూజీజీఎస్ పేర్కొంది.
ఎక్స్ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్బాట్పై ఇండోనేషియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇండోనేషియా, 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు, తుఫానులు, వర్షాలు తరచూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.