Home » Indonesia
ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇండోనేషియా, 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు, తుఫానులు, వర్షాలు తరచూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
టోరజా జాతి వారు శవాలను మమ్మీలుగా మార్చి ఇంట్లోనే దాచుకుంటారు. వారు ఇంకా బతికే ఉన్నట్లు భావిస్తారు. శవాలతో అప్పుడప్పుడు మాట్లాడతారు. వారి కోసం కొంత ఆహారాన్ని పక్కకు తీసిపెడతారు.
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన హిందూ దేవుడు విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా.. అదీ భారత దేశంలో కాదు. ఇది ఇండోనేషియా దేశంలో ఉంది. బాలిలోని గరుడ విష్ణు కెంచన విగ్రహం ఒక సాంస్కృతిక అద్భుతం.
మౌలానా అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ టేలీజ్ ద్వీపం నుంచి మనడో పోర్ట్కు వెళ్తుండగా స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.
ఇండోనేషియాలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలయింది. సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు నిప్పురవ్వలు, దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నాయి.
ఇండోనేసియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావు, వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
భారత్ విధించిన వాణిజ్య నిషేధాన్ని దాటిచెళ్లేందుకు పాక్ కొత్త కుట్రకు తెరలేపింది. యూఏఈ, సింగపూర్, ఇండోనేసియా వంటి దేశాల ద్వారా ఉత్పత్తులను రీప్యాక్ చేసి భారత్కు గుట్టుగా పంపిస్తోంది
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్లో భూకంప కేంద్రం ఉంటే..