• Home » Indians

Indians

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది.

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది.

Indian Embassy: కువైత్‌లోని ఇండియన్ డెలవరీ డ్రైవర్లకు ఎంబసీ కీలక సూచనలు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ..

Indian Embassy: కువైత్‌లోని ఇండియన్ డెలవరీ డ్రైవర్లకు ఎంబసీ కీలక సూచనలు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ..

కువైత్‌లోని వలసదారులలో భారతీయ ప్రవాసులే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసాల విషయంలో గల్ఫ్ దేశం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ భారత్ నుంచి ఆ దేశానికి ప్రతియేట భారీ సంఖ్యలోనే ఉపాధి కోసం వెళ్తున్నారు.

Indians: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 6వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

Indians: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 6వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

Open House Meeting for Indians: కువైత్‌లోని భారత ఎంబసీ (Embassy of India) బుధవారం (డిసెంబర్ 6వ తారీఖున) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ (Open House Meeting) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

NATS: న్యూజెర్సీలో భద్రతపై 'నాట్స్' అవగాహన సదస్సు

NATS: న్యూజెర్సీలో భద్రతపై 'నాట్స్' అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్- NATS) తాజాగా న్యూజెర్సీలో ప్రజల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించింది.

Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?

Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?

Indian Nurse Sentenced To Death In Yemen: భారతీయ నర్సుకు యెమెన్ (Yemen) ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళ (Kerala) కు చెందిన నిమిషా ప్రియా (Nimisha Priya) అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది. 2017 నుంచి యెమెన్ జైలు శిక్ష అనుభవిస్తుంది. హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

NRI: లండన్‍లోని భారతీయ కుటంబంలో విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి!

NRI: లండన్‍లోని భారతీయ కుటంబంలో విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి!

లండన్‍లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Indian Students in US: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా (America) కు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్‌ (India) నుంచి ఉన్నత విద్య కోసం విద్యార్థులు యూఎస్ వెళ్లారు.

Kuwait: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచిత ప్రవేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Kuwait: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచిత ప్రవేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది.

Qatar:ఇండియన్స్‌పై మరణశిక్షకు వ్యతిరేకంగా ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసిన భారత్

Qatar:ఇండియన్స్‌పై మరణశిక్షకు వ్యతిరేకంగా ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసిన భారత్

గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్‌ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు అధికారులు ఇవాళ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి