Home » India vs South Africa
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110)తో పాటు ఇతర బ్యాటర్లు కూడా సమయోచితంగా రాణించి భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 358 పరుగుల భారీ టార్గెట్ను సమష్టిగా ఊదేశారు.
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దీటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110) భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 4 సిక్స్లు, 10 ఫోర్లతో సెంచరీ చేసి భారత బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు.
టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.
నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు.
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.
టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్కప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..