Home » India vs South Africa
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్లో తిలక్ వర్మ (73), హార్దిక్ పాండ్యా (63) అర్ధశతకాలు సాధించి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఈ సిరీస్లో ఇప్పటికే టీమిండియా 2-1తో లీడింగ్లో ఉంది.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో భారత జట్టు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20లో భారత బౌలర్లు చెలరేగారు. సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ-20 ఆడడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్లో టీమిండియా, ముల్లాన్పూర్లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి.
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110)తో పాటు ఇతర బ్యాటర్లు కూడా సమయోచితంగా రాణించి భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 358 పరుగుల భారీ టార్గెట్ను సమష్టిగా ఊదేశారు.
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దీటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110) భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 4 సిక్స్లు, 10 ఫోర్లతో సెంచరీ చేసి భారత బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు.
టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.
నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు.