Home » India Pakistan War
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ల మధ్య పోరు భీకరంగానే నడుస్తోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది.
Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి కారణం పాక్ రెచ్చగొట్టే విధానాలే కారణం అనటంతో ఎలాంటి సందేహం లేదు. భారత్ మంచి తనాన్ని చేతకాని తనంగా ఇన్ని రోజులు భావించింది. ఇప్పుడు యుద్ధానికి దిగేసరికి కాళ్ల బేరానికి వస్తోంది.
Operation Sindoor: గతకొంత కాలంనుంచి పాక్కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో భారత్ గౌరవాన్ని తగ్గించేలా.. ప్రజల్ని భయపెట్టేలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు నిజాలను అందిస్తోంది.
పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Operation Sindoor: పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువగానే బుద్ధిచెబుతోంది. పాక్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ తమ గగనతలాన్ని మూసేసింది. పూర్తిగా విమానరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేరే దేశాల నుంచి పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వారు అక్కడే ఇరుక్కుపోయారు.
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Pakistan Airbases: ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. ప్రత్యర్థి దాడుల్ని తిప్పికొట్టడమే గాక ఎదురుదాడులకు దిగుతూ వణికిస్తోంది.