Home » India Pakistan War
భారత డ్రోన్లను అడ్డగించలేదు ఎందుకంటే... మేం కావాలనే అలా చేశామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఇచ్చిన వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్ తింది.
సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇండియా ఎంత బుద్ధి చెప్పినా, తీవ్ర నష్టం కలిగించినా పాక్ బుద్ధి మారడం లేదు. సరిహద్దుల దగ్గర దాయాది ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మన సైనికులు కూడా వాళ్లకు ఇచ్చిపడేస్తున్నారు. ఈ తరుణంలో ఇండో-పాక్ వార్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా. ఇంతకీ డ్రాగన్ కంట్రీ ఏమందంటే..
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. యుద్ధంతో.. ఇండియాతో సంబంధం లేని వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నారు. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. నిజానిజాలు బయటపెడుతోంది.
India Pakistan War: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై సంధిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బయటపడింది. పక్కా ఆధారాలతో ప్రపంచం ముందు దాయాది బండారాన్ని బయటపెట్టింది ఇండియా. అసలేం జరిగిందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాలు హోరాహోరీగా బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు జవాన్ యుద్ధంలో వీర మరణం పొందాడు.
Operation Sindoor: లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. అయితే, భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
India Pakistan War: పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాల మీద భారత్ చేసిన దాడుల్ని సహించలేకపోయింది దాయాది. ఇండియాను టార్గెట్గా చేసుకొని కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అయితే ఆ దాడుల్ని అంతే సమర్థంగా తిప్పికొడుతోంది భారత్.
PIB Fact Check: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బాగా ఎక్కువయ్యాయి. యుద్ధం నేపథ్యంలో 3 రోజులపాటు ఏటీఎమ్లు బంద్ చేస్తున్నారంటూ వాట్సాప్లో ఓ పోస్టు వైరల్గా మారింది. ఆ పోస్టుపై పీఐబీ స్పందించింది.
Operation Sindoor: ఈ నేపథ్యంలోనే కరాచీ పోర్టుపై నావికాదళం దాడి చేసి, ధ్వంసం చేసింది. పాక్లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దూకుడు పెంచి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా దాడులకు పాల్పడింది.