• Home » HYDRA

HYDRA

బూమ్‌.. బూమ్‌.. బుమ్‌రుక్‌

బూమ్‌.. బూమ్‌.. బుమ్‌రుక్‌

మహానగరంలో చెరువుల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో ఆరు చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రా ఇప్పటికే బతుకమ్మకుంటను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా..

రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా..

హైదరాబాద్ కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. కాలనీకి సంబంధించిన ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..

రూ.2,200 కోట్ల విలువైన సర్కారు భూమిని రక్షించిన హైడ్రా

రూ.2,200 కోట్ల విలువైన సర్కారు భూమిని రక్షించిన హైడ్రా

హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్‌.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్‌ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.

హైదరాబాద్‌లో రూ.2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం

హైదరాబాద్‌లో రూ.2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.2200 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది.

 రూ.700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..

రూ.700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్ అయ్యింది. దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది..

ప్రజావసర స్థలాల్లో భవనాలు.. సీజ్‌ చేసిన హైడ్రా

ప్రజావసర స్థలాల్లో భవనాలు.. సీజ్‌ చేసిన హైడ్రా

నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్‌ చేసింది. హైదరాబాద్‏లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.

నాంపల్లి అగ్ని ప్రమాదంపై హైడ్రా సీరియస్

నాంపల్లి అగ్ని ప్రమాదంపై హైడ్రా సీరియస్

నాంపల్లి ప్రాంతంలో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ షాపులో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనను హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది.

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి