Home » Hyderabad News
ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్ రైళ్లను(MMTS Trains) రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులపై(Indian Railways) ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రద్దుకు సంబంధించి కనీసం ఒక రోజు ముందు వివిధ రకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.
భారత్ రైస్(Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్)(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..
వెండితెర మీద కనిపించి ముఖకవళికలతోనే నవ్వులు పూయించే బ్రహ్మానందం(Brahmanandam) ప్రాచీన సాహిత్యం మీద అరగంటకుపైగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఆలోచింపజేసేలా ఉండటంతో ఆ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. మహాకవి ధూర్జటి(Dhurjati) మీద బౌద్ధం(Boudham) ప్రభావం ఉందంటూ తనదైన శైలిలో విశ్లేషించారు.
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)(Ramadan) పండగ సందర్భంగా మీరాలంమండి ఈద్గా, మాసబ్ట్యాంక్(Masabtank) హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగ ప్రత్యేక నమాజు దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని(Traffic Rules) తెలిపారు.
ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాహంగా ఉందని, నీళ్లు కావాలని అడిగిన ఓ దుండగుడు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకుని(Robbery) పారిపోయాడు. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మచ్చబొల్లారం(Bollaram) అంజనాపురి కాలనీకి చెందిన..
భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..
ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..
భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.