Home » Husnabad
కొత్త దంపతులిద్దర్నీ శోభనం గదిలోకి పంపించి అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారిసరేకి
అనుమానం పెనుభూతంలాంటిది. మనసులో అనుమానం పుడితే రాక్షసుల్లా మారిపోతారు. అంతటితో ఆగకుండా ఎంతటి ఘోరానికైనా తెగిస్తారు. ఇందుకు ఉదాహరణే
పెళ్లి చేసేటప్పుడూ అమ్మాయి.. అబ్బాయికి నచ్చితేనే పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. నచ్చలేదంటే అక్కడితోనే ముగింపు చెప్పేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఒకవేళ కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. అటు తర్వాత పెళ్లి
పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ కోసం స్టేషన్కు వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అసలేం జరిగిందో
ఓ బాలికకు గుండు గీయించి అనంతరం ఆ బాలికపై చెప్పులు, బూట్లతో దండ వేసి. అనంతరం దాడి చేసి ఊరేగించారు.
పెళ్లంటే ఎంతో సందడి.. సంతోషం. బంధుమిత్రులు.. స్నేహితులు.. ఇలా ఒక్కరేంటి? తెలిసిన వారంతా ఇంటికొచ్చారంటే.. ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది. పైగా పెళ్లంటే మేళతాళాలు.. డీజీ సౌండ్లు. లైటింగ్లు..
ప్రభుత్వ అధికారులు ఇంటింటా తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక ప్రాంతంలో వివరాలు సేకరిస్తుండగా దాదాపు 40 మంది మహిళలు (40 women) ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు.
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై పదేళ్లైంది. పెళ్లి తర్వాత పిల్లలు కలగలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు (divorce) తీసేసుకున్నారు. అనంతరం ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కానీ ఇంతలోనే ఆమె
భార్య మీద కోపంతోనూ.. ఇంకేంటో తెలియదు గానీ.. ఏకంగా చిల్లర నాణేలను తీసుకొచ్చి షాకిచ్చాడు.
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్లో