Home » Holidays
పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. సెలవులు ఇతర సమచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలల వచ్చే సెలవులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ కు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి
దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక రాష్ట్రాల్లో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
PIB Fact Check: కేంద్రం జూన్ 6వ తేదీన దేశ వ్యాప్త సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పీఐబీ దానిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో ఏం తేలిందంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమావేశాలకు హాజరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. ఈ నెల 5 తేదీన మాత్రమే ఒకరోజు సెలవు లభించే విధంగా జీవో జారీ చేశారు.
ఊటీలో పుష్ప ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. గురువారం నుంచి పుష్ప ప్రదర్శన జరగనుంది. ఈ సందర్బంగా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కాగా... ఊటీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్ గార్డెన్లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,
రాష్ట్ర హైకోర్టుకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ వరకు సెలవు ప్రకటించారు. అయితే.. మే 14, 15, 21 తేదీల్లో అత్యవసర కేసులపై న్యాయమూర్తులు లక్ష్మీ నారాయణన్, నిర్మల్కుమార్, స్వామినాథన్ తదితరులు విచారణ జరుపుతారు.