Home » High Court
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 181,182, 194, 195 నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అందులో నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తూ కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది.
గ్రూప్-1 మెయిన్స్ ముల్యాంకనంలో లోపాలు, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ రాజేశ్వర్రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది.
రాకియాకు, నిమ్మగడ్డ ప్రసాద్కు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదానికి సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్లో హైకోర్టు మంగళవారం తీర్పు రిజర్వు చేసింది.
రాష్ట్రంలోని పోలీస్స్టేషన్లుసెటిల్మెంట్ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో ఈ ట్రెండ్ పెరిగిపోయిందని, ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి చేరిందని వ్యాఖ్యానించింది.
గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.
ముంబై మోడల్/సినీ నటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు పీఎ్సఆర్ ఆంజనేయులు..
వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్ట్ కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. పలు షరతులు విధించింది.
గ్రూప్-1 పరీక్షల పిటిషన్లపై వాదనలను త్వరగా ముగించాలని హైకోర్టు సంబంధిత న్యాయవాదులను సూచించింది. నియామకపత్రాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేసింది.
కక్షిదారులకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇటీవల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకురావాలని హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసింది......