• Home » High Court

High Court

High Court Orders:  సిగాచీ పేలుడు ఘటనపై సమగ్ర వివరాలివ్వండి

High Court Orders: సిగాచీ పేలుడు ఘటనపై సమగ్ర వివరాలివ్వండి

సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో సమగ్రమైన

AI Judicial Services: హైకోర్టు న్యాయమూర్తుల్లో ఓబీసీలు 12.5శాతం..మంది

AI Judicial Services: హైకోర్టు న్యాయమూర్తుల్లో ఓబీసీలు 12.5శాతం..మంది

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743

Sangareddy Sigachi Blast Incident: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌..

Sangareddy Sigachi Blast Incident: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌..

సిగాచి ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని ఆ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని బాబూరావు తెలిపారు. అయితే, వాస్తవానికి 163 మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు.

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశిస్తే

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును

High Court: డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛను విధానం వర్తింపు

High Court: డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛను విధానం వర్తింపు

డీఎస్సీ - 2003లో ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి 2004 సెప్టెంబర్‌ 1 కంటే ముందు వరకు అమలైన పాత పింఛను విధానమే వర్తిస్తుందని మంగళవారం తీర్పు ఇచ్చింది.

High Court: పోలీసులు ఎలా బెదిరిస్తారో బాగా తెలుసు

High Court: పోలీసులు ఎలా బెదిరిస్తారో బాగా తెలుసు

కేసు రాజీ చేసుకోవాలని స్టేషన్‌కు పిలిచి పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో తమకు బాగా తెలుసని హైకోర్టు పేర్కొంది.

Justice Battu Devanand: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేవారిపై చర్యలు తప్పనిసరి

Justice Battu Devanand: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేవారిపై చర్యలు తప్పనిసరి

భావవ్యక్తీకరణ, వాక్‌ స్వాతంత్య్రం పేరుతో నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం

Nagaram Land Dispute: నాగారం భూములపై విచారణ జరపబోం

Nagaram Land Dispute: నాగారం భూములపై విచారణ జరపబోం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూములపై విచారణ కమిషన్‌ వేసే ఉద్దేశం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Telangana High Court: హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు

Telangana High Court: హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్‌ మీరా మొహియుద్దీన్‌, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి