Home » Health
నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భానుడి భగభగలు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి.
కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కాలేయ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
వంటిల్లు అద్భుత ఔషధాలయం అని పెద్దలు ఊరికే అనలేదు. పోపులపెట్టెలోని దినుసులు, పదార్థాలే అతిపెద్ద జబ్బులను కూడా కట్టడి చేస్తాయనడానికి నిదర్శనం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) పరిశోధన.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి అని అందరికీ తెలుసు. కానీ అదే వ్యాయామాన్ని ఎప్పుడు చేస్తామన్నది కూడా అంతే ముఖ్యమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.
చెమట పట్టడం శరీరానికి సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, కొంతమందిలో ఇది అధికంగా కనిపిస్తుంది. వేడి లేదా శారీరక శ్రమ లేకపోయినా చెమట ఎక్కువగా వస్తే, అది అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
గడువు ముగిసిన గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. కానీ వాటి నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.